తాజా వార్తలు

తాజా వార్తలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడివేడి చర్చలకు సమయం ఆసన్నమైంది.. మొదటి వారం విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగగా..శుక్రవారం స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తో అధికార విపక్షాల మధ్య చర్చల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది..మొదటగా లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పహల్గామ్‌ ఉగ్రదాడిపై 16 గంటల పాటు చర్చ జరగనుంది. భారత దేశ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ గా ఆపరేషన్ సిందూర్ జరిగిందంటున్న కేంద్రం ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సందేహాలపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది.. కేవలం…

Read More
బిజినెస్

బిజినెస్

Train ACP Mechanism Explained: రైలు ప్రయాణిస్తున్నప్పుడు, అత్యవసర పరిస్థితిలో రైలును ఆపడానికి ఒక చిన్న గొలుసు (చైన్) లేదా హ్యాండిల్ ఉంటుంది. దీన్నే “ఆలారం చైన్ పుల్లింగ్” (Alarm Chain Pulling – ACP) అంటారు. ఒక చిన్న గొలుసు లేదా హ్యాండిల్ మొత్తం రైలును ఎలా ఆపుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. ACP మెకానిజం ఎలా పనిచేస్తుంది? రైళ్లలో సాధారణంగా “న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్”…

Read More
బిజినెస్

బిజినెస్

మీరు చిన్న పొదుపుల నుండి పెద్ద నిధిని సృష్టించాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం మీకు గొప్ప ఎంపిక కావచ్చు. కేవలం రూ.100 నుండి ప్రారంభమయ్యే ఈ పథకం సురక్షితమైనది మాత్రమే కాదు. దానిపై వడ్డీ కూడా అనేక పెట్టుబడి ఎంపికల కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే మీరు రోజుకు రూ. 333 మాత్రమే ఆదా చేస్తే, మీరు 10 సంవత్సరాలలో దాదాపు 17 లక్షల రూపాయల నిధిని సేకరించవచ్చు. 6.7% వార్షిక…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో. ఇంటి లోపల టాయిలెట్, బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా బాత్రూంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి, మీరు కొన్ని వస్తువులను బాత్రూంలో ఉంచకూడదు. కాబట్టి బాత్రూంలో ఏ వస్తువులను ఉంచకూడదో చూద్దాం. ఈ వస్తువులను ఎప్పుడూ బాత్రూంలో ఉంచకూడదు: టూత్…

Read More
పాలిటిక్స్‌

పాలిటిక్స్‌

తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. — ప్రైవేట్‌ క్యాబ్‌ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్‌కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు….

Read More
బిజినెస్

బిజినెస్

బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా అల్‌ టైమ్‌ రికార్డులోనే ఉంది. ఎందుకంటే తులం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయల వరకు ఉంది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినప్పటికీ ధర భారీగానే ఉంది. తాజాగా జూలై 28వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,590 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగా తగ్గింది. కిలో…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఉద్దేశించిన లడ్కీ బహిన్ యోజన పథకం కింద 14,000 మందికి పైగా పురుషులు అడ్డదారిలో ఆర్థిక ప్రయోజనాలను పొందారు. 10 నెలల పాటు ప్రత్యక్ష నగదు ప్రయోజనాన్ని తప్పుగా పొందిన ఈ 14,298 మంది పురుషులు రాష్ట్ర ఖజానాకు రూ.21.44 కోట్ల నష్టం కలిగించారు. గత సంవత్సరం ప్రారంభించిన ఈ సంక్షేమ పథకం ద్వారా వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన 21 నుంచి…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

England vs India, 4th Test: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి రోజు డ్రా దిశగా పయనించింది. ఈ డ్రాతో సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాచ్ సారాంశం.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

పిల్లలు చదువులో రాణించాలంటే వారి మెదడు చురుగ్గా ఉండటం చాలా అవసరం. నేర్చుకున్న ప్రతి విషయాన్ని బాగా గుర్తుంచుకోవడానికి జ్ఞాపకశక్తి కీలకం. అయితే చదువు, చదువు అని పదే పదే చెప్పే తల్లిదండ్రులు అసలు చదివింది మెదడులో ఎలా నిలిచిపోతుందో చెప్పడం మర్చిపోతుంటారు. కాబట్టి ఈసారి మీ పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. జ్ఞాపకశక్తికి కొత్త కోణం పిల్లలకు కొత్త విషయాలు నేర్పేటప్పుడు.. ఏదైనా ఒక ప్రత్యేకమైన…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మ్యాచ్ ఐదో రోజు ఉదయం కేఎల్ రాహుల్ (90) సెంచరీకి చేరువలో అవుట్ అవ్వగా, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (103) కూడా సెంచరీ పూర్తి చేసుకుని నిష్క్రమించాడు. ఈ దశలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్స్ సంయమనం పాటిస్తూ, పరుగులను రాబడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీని సాధించి తన బ్యాటింగ్…

Read More