తాజా వార్తలు

తాజా వార్తలు

ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా నాలుగో టెస్టును విజయవంతంగా డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 311 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, టీమ్ ఇండియా బలంగా పుంజుకుంది. రెండో టెస్ట్‌ గెలిచింది. అయితే గెలవాల్సిన లార్డ్స్‌ను ఓడిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతూ.. నాలుగో టెస్ట్‌లో అద్భుతంగా ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఐదో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 4 వికెట్ల…

Read More