తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బోనం సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణతో బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన పీవీ సింధుకు మేళతాళాలతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు….

Read More
హెల్త్‌

హెల్త్‌

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పటికే.. కోట్లాది మంది ఈ మధుమేహం వ్యాధి బారిన పడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం లేదా చక్కెర వ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత.. ఇందులో రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేకపోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. దీర్ఘకాలిక మధుమేహం గుండె,…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రాబిన్ హుడ్ తర్వాత యూత్ స్టార్ నటించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్,లయ రీ ఎంట్రీ, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ ఉండడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వీటికి తోడు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను డిజప్పాయింట్ చేసింది….

Read More
తెలంగాణ

తెలంగాణ

అటు సరోగసీ బాగోతాలు.. ఇటు స్పెర్మ్‌ కలెక్షన్‌ దందాలు.. తిలాపాపం..తలా పిడికిడు అన్నట్టుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు.. ఇటు స్మెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్. నో హ్యుమానిటి. ఓన్లీ మనీ మనీ అన్నట్టుగా రెచ్చిపోయాయి. సికింద్రాబాద్ స్పెర్మ్‌ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సరోగసీకి మనదేశ చట్టాలు అనుమతి ఇస్తాయా.? ఇస్తే ఎలాంటి కండీషన్స్‌ పాటించాలి.? స్పెర్మ్ కలెక్షన్‌కు ఎలాంటి రూల్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ రిలీజ్ కు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు….

Read More
తెలంగాణ

తెలంగాణ

మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం…! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం…! డ్రగ్స్‌ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న అధికారులు… లేటెస్ట్‌గా రేవ్‌ పార్టీని భగ్నం చేయడంతో పాటు 11 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. యస్‌.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్‌ చేశారు. మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందినవారుగా గుర్తించారు. గంజాయితో పాటు డ్రగ్స్‌ సీజ్‌ చేశారు పోలీసులు. డ్రగ్స్‌ పార్టీ…

Read More
బిజినెస్

బిజినెస్

రుతుపవనాలు వచ్చిన వెంటనే రోడ్లపై నీరు నిలిచిపోవడం లేదా వాహనాలు చిక్కుకుపోవడం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో మీ కారు ఈ కాలానుగుణ సమస్యల నుండి నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది? ఈ సీజన్‌లో ఎలుక మీ కారును దెబ్బతీస్తే మీకు బీమా రక్షణ లభిస్తుందా? దీని గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం మీ మోటారు బీమా పాలసీలోని చిన్న అక్షరాలలో దాగి ఉంది. అంటే మనం తరచుగా చదవకుండానే సంతకం…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాహుకేతు క్షేత్రంలో 7 అడుగుల పాము భక్తులను బెదరగొట్టింది. సర్ప దోష నివారణ పూజలు చేసుకునేందుకు వచ్చిన క్షేత్రంలో పాములు చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో రూ.750 టికెట్టు కొనుగోలు చేసి రాహు కేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద 7 అడుగులు పాము హల్చల్ చేసింది. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఆలయంలోని రాహు కేతు పూజ మండపం మెట్ల వద్ద కనిపించిన పామును చూసి…

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మంది పేర్లు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయి….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు గుర్తుందా.. ? తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరంటే.. ఐశ్వర్య మీనన్.. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన స్పై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన…

Read More