తాజా వార్తలు

తాజా వార్తలు

ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా నాలుగో టెస్టును విజయవంతంగా డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 311 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, టీమ్ ఇండియా బలంగా పుంజుకుంది. రెండో టెస్ట్‌ గెలిచింది. అయితే గెలవాల్సిన లార్డ్స్‌ను ఓడిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతూ.. నాలుగో టెస్ట్‌లో అద్భుతంగా ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఐదో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 4 వికెట్ల…

Read More
హెల్త్‌

హెల్త్‌

డ్రాగన్ ఫ్రూట్ కేవలం అట్రాక్టివ్‌గా కనిపించే పండు మాత్రమే కాదు.. దీనిలోని పోషకాల వల్ల ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా రకాలుగా మంచి చేస్తుంది. రోజూ ఈ పండును తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రక్తహీనత దూరం మహిళలు నెలసరి సమయంలో రక్తం ఎక్కువగా పోగొట్టుకునే అవకాశం ఉండటం వల్ల…..

Read More
హెల్త్‌

హెల్త్‌

మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా చాలా మందికి ఎటువంటి సమస్యలు లేకుండా సరిపోతాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా మేక పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి వివరంగా చెప్పారు. మేక పాలు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సులువుగా జీర్ణం ఈ పాలలో…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం వెళ్లిన మహిళపై అత్యాచారం జరిగింది. వాస్తవానికి చికిత్స కోసం వెళ్లిన మహిళపై ఒక ఆసుపత్రి ఉద్యోగి మత్తుమందు ఇంజెక్ట్ చేసి అత్యాచారం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి ఉద్యోగిని అరెస్టు చేశారు. ఈ దారుణం మొత్తం ఆసుపత్రిలోని ఐసియులో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. కొత్వాలి గస్ది ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఛాతీ నొప్పి వచ్చింది, ఆమె చికిత్స కోసం…

Read More
హెల్త్‌

హెల్త్‌

చిప్స్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే.. బంగాళాదుంపలతో చేసిన చిప్స్ మంచివా..? లేక అరటిపండుతో చేసిన చిప్స్ మంచివా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు చిప్స్ ఈ చిప్స్ కేరళలో చాలా ఫేమస్. ఇవి నెంద్రం అరటికాయలతో (పచ్చివి) చేస్తారు. ఈ అరటికాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేయిస్తారు. వేగిన తర్వాత పైన…

Read More
హెల్త్‌

హెల్త్‌

మన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపించడం కొందరికి కామనే అయిపోయింది. దీనికి కారణం శరీర వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కాదు.. మనం అలవాటు చేసుకున్న జీవనశైలి అలవాట్లే. మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. మనకు తెలియకుండానే వృద్ధాప్య దశను తొందరగా తీసుకొస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి ఒక మనిషి రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్రపోవాలి. కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదు. తక్కువ…

Read More
హెల్త్‌

హెల్త్‌

హెపటైటిస్ అనేది కాలేయానికి కలిగే ఒక వ్యాధి. కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడం, విష పదార్థాల తొలగించడం వంటి పనులు చేస్తుంది. కాలేయం వాపుకు గురైనప్పుడు, దాని పనితీరు దెబ్బతింటుంది. హెపటైటిస్ A, B, C, D, E వంటి అనేక రకాలు ఉన్నాయి. వీటిలో A, E ఎక్కువగా నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. అయితే B, C D రక్తం, సూదులు లేదా సంభోగం ద్వారా…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. అభిమానులతో పాటు సినీప్రేక్షకులూ ఆసక్తిగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎగబడ్డారు. అయితే.. రిలీజ్ అయ్యి మూడురోజుల్లా కాకముందే ఈ సినిమా పైరేటెడ్ వెర్షన్ కొన్ని వెబ్‌సైట్లలో కనిపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్‌ అలియాస్‌ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్‌మనీ గ్యాంగ్‌. వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్‌మనీ…

Read More
ఆంధ్రప్రదేశ్

Andhra: ఏపీలో మళ్లీ ‘కాల్’నాగుల బుసలు

ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్‌ అలియాస్‌ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్‌మనీ గ్యాంగ్‌. వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్‌మనీ…

Read More