హెల్త్‌

హెల్త్‌

ముంబై సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం అంటనే సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రభలే సమయం. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాంతక వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..ముంబైలోని ఒక ఆస్పత్రిలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధి ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో టేప్‌వార్మ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంపై వైద్యఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది…..

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

హీరో, హీరోయిన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీల ఎయిర్‌పోర్ట్ లుక్స్ ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తమ ట్రెండీ లుక్స్‌తో ఫ్యాన్స్ మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఓ నటీమణి.. ఎయిర్‌పోర్ట్‌లో సిగ్గుపడుతూ హోయలుపోయింది. అక్కడ కెమెరామెన్స్ ఫోటోలు క్లిక్ చేస్తుంటే.. తనకు సిగ్గుగా ఉందంటూ పక్కకు తప్పుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తను మరెవరో కాదు.. ఇటీవల బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసిన సైయారా మూవీ హీరోయిన్ అనీత్ పద్దా. సైయారా చిత్రం…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఇది అందరినీ కబళిస్తుంది. 20ఏళ్ల యువకుడు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడటం గుండెపోటు వస్తుంది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి. కానీ సరైన సమయంలో కొన్ని అవసరమైన మార్పులు చేస్తే, ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. వెల్లుల్లి, బ్రోకలీ, పాలకూర వంటి కొన్ని సహజ కూరగాయలు…

Read More
బిజినెస్

బిజినెస్

క్రెడిట్ కార్డు.. ఇది మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారింది. ప్రధానంగా యువత క్రెడిట్ కార్డులతో అప్పుల పాలు అవుతున్నారు. కార్డు ఉండడంతో ఎడాపెడా వాడేయడం.. తీరా బిల్ వచ్చాక కట్టడానికి డబ్బుల్లే తీవ్ర అవస్థలు పడడం కామన్‌గా మారింది. దేశంలో మధ్యతరగతి ప్రజల క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 33 వేల కోట్లుగా ఉంది. అవును ప్రజలు తమ ఖర్చులు, అభిరుచులను నెరవేర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారు. కానీ దాని బకాయిలను చెల్లించలేకపోతున్నారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రామ్ చరణ్, జాన్వీ జంటగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఆమెకు పాన్-ఇండియా స్థాయిలో మంచి గుర్తిపు ఉంది. జాన్వీని దక్షిణాది సినిమాలో తీసుకుంటే నార్త్ ఆడియెన్స్ ను సైతం ఆకట్టుకోవచ్చని దక్షిణాది నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు జాన్వీ ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 2.6…

Read More
హెల్త్‌

హెల్త్‌

సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఇందులో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, చేపలలో కొన్ని రకాలు ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు కలిగిస్తాయిన నిపుణులు చెబుతున్నారు. అందులో టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉత్తమ ఆరోగ్య గుణాలు కలిగిన చేప ట్యూనా. అమూల్యమైన ఔషధ గుణాలు కలిగిన ఫిష్ ఇది. షుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక…

Read More
బిజినెస్

బిజినెస్

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు అనగానే వెంటనే అమెరికా, స్వీడన్, డెన్మార్క్ మొదలైన దేశాల పేర్లు తలపునకు వస్తాయి. అయితే ఈ దేశాలకంటే కూడా ఓ చిన్న దేశం అత్యధిక ధనిక దేశం. ఆ దేశం పేరు లీచ్టెన్‌స్టెయిన్. ఈ విషయం చాలా మందికి తక్కువగా తెలుసు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాలలో ఇది ఒకటి. ఈ చిన్న దేశానికి సంబంధించిన అనేక విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఆ దేశం గురించి ఒక…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ త్వరలోనే కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరో విజయ్ దేవరకొండ స్వయంగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. తాజాగా తన అభిమానుల కోసం ఫ్యాన్స్ మీట్ నిర్వహించాడు విజయ్. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కాలేజీ…

Read More
హెల్త్‌

హెల్త్‌

అదే విధంగా పెరుగులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలును నివారిస్తుంది. అందుకే కాల్షియం తక్కువ ఉన్న వారు ప్రతి రోజూ పెరుగు తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అలాగే క్రమం తప్పకుండా పెరుగు తినడం వలన ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. Source link

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మనలో చాలా మందికి కాఫీ అంటే ఇష్టం.. టీ తరువాత ఎక్కువ మంది తీసుకునేది కాఫీనే. అయితే, కాఫీలో కాస్త నెయ్యి కలిపితే ఏమౌతుందో మీకు తెలుసా..? ఇటీవలి కాలంలో ఈ నెయ్యి కాఫీ బాగా పాపులర్‌గా మారింది. ఆరోగ్య ప్రయోజనాల రిత్యా చాలా మంది నెయ్యి కాఫీని అలవాటుగా చేసుకుంటున్నారు. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం,…

Read More