Chakka Ramesh

హెల్త్‌

హెల్త్‌

Cardamom Health Benefits: పవర్‌ఫుల్ మసాలా దినుసు.. యాలకులు ఎంత రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి.. యాలకులలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి కాకుండా, యాలకులు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి…

Read More
బిజినెస్

బిజినెస్

Aadhaar Card Update: మీరు కొత్త నగరానికి లేదా కొత్త ఇంటికి మారారా? ఇప్పుడు ఇల్లు లేదా నగరాన్ని మార్చడంతో పాటు, ఆధార్ లాగా మీ గుర్తింపు రుజువుపై తాజా అప్‌డేట్‌ను పొందడం కూడా అవసరం. మీ వద్ద చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు లేదా చిరునామా ధ్రువీకరణ లేఖ ఉంటే, మీరు ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్‌ చేయవచ్చు. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ ప్రక్రియ…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీస్‌లో రంభ ఒకరు. ఈ అమ్మడి అందానికి అప్పట్లో కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ.. తోలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులు దోచేసింది. తన గ్లామర్ తో యూత్ ను ఊపేసింది. ఈ చిన్న దానికోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారట అర్ధం చేసుకోవచ్చు ఆమె ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోలతో జతకట్టి అలరించింది….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఈ మధ్య కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువైంది. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా జోరులో కొత్త హీరోయిన్స్ తమ సత్తా చాటుతున్నారు. ఇతర భాషల నుంచి కూడా కొత్త కొత్త హీరోయిన్స్ తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్న బ్యూటీ రుక్మిణి వసంత్. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా గుర్తుందా.? ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. బీర్బల్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగిందేకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ…

Read More
బిజినెస్

బిజినెస్

భారతదేశంలో క్రూయిజర్ బైక్‌ల ప్రపంచంలో రారాజు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో 750cc ఇంజిన్‌తో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. 8 సంవత్సరాల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 ద్వారా భారతీయ, ప్రపంచ మార్కెట్లలో సరసమైన 650cc బైక్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ ఒక అడుగు ముందుకు వేసి 750cc విభాగంలోకి ప్రవేశించబోతోంది. ఇటీవల భారతదేశంలో పరీక్షల సమయంలో కాంటినెంటల్ GT-R 750 కనిపించింది. అదే కొత్త 750cc ఇంజిన్…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని రూ. 10 వేలు కట్టమని చెప్పారు. దీంతో సదరు బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని.. తక్షణమే బైక్‌ను బాధితులకు హ్యాండోవర్ చేయాలని…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దీంతో ఆ రైతు వజ్రాన్ని దిగుల చింతలకొండలో వేలానికి పెట్టారు. వేలానికి వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. కాగా, రైతు వజ్రాన్ని 18 లక్షల రూపాయిలకు అమ్ముతానని తెలిపారు. దీంతో వ్యాపారులందరూ…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఉదయాన్నే అల్లం నీరు తాగటం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు సైతం త‌గ్గుతాయి. ఈ నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగుతుంటే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..అల్లం నీటితో మైగ్రేన్​ని తగ్గించొచ్చు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం నీరు చెడు కొలొస్ట్రాల్​ని తొలగిస్తుంది. కొలొస్ట్రాల్​ లెవల్స్​ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుంది. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలి దశ…

Read More