Chakka Ramesh

హెల్త్‌

హెల్త్‌

మగువలు సొగసరులు. మోము సౌందర్యం ద్విగిణీకృతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖంలో ఇట్టే ఆకర్షించే కనుల అందాన్ని రెట్టింపు చేయడానికి నల్లని కాటుకను దిద్దుకుంటారు. ఇది తమ అందాన్ని పెంచుకోవడానికి మాత్రమేకాదు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాటుక దిద్దుకోవడం వల్ల కళ్ళు నల్లగా కనిపిస్తాయి. ముఖం అందంగా మెరిపిపోతుంది. అందుకే మగువలు మేకప్ వేసుకునేటప్పుడు మర్చిపోకుండా కలువ కనులకు కాటుకను అద్దుతారు. అయితే నేటి కాలంలో మార్కెట్లోకి రకరకాల నకిలీ కాటుకలు కూడా వస్తున్నాయి….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యూట్యూబ్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిందీ మూవీ ట్రైలర్. అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్‪‌లో శ్రీలంకలో జరిగే స్టోరీతో కింగ్ డమ్ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా కనిపించారు. ట్రైలర్ లో కూడా వీరిద్దరే బాగా హైలెట్ అయ్యారు. అయితే అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా బాగా హైలైట్…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్, జులై 28: హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోయిన్స్ ఎలాంటి రిస్క్ లు చేయడానికైనా సరే అంటున్నారు. సినిమాలకోసం ఇప్పటికే చాలా మంది ఎన్నో సాహసాలు చేశారు. అలాగే కొంతమంది డీ గ్లామర్ లుక్ లో కనిపించారు. మరికొంతమంది బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించారు. అలాగే మరికొంతమంది ఇంకొన్ని రిస్క్ లు చేశారు. ఇక చాలా మంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వచ్చి ఆతర్వాత హీరోయిన్స్ గా రాణించారు. కొంతమంది ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారిలో…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

డ్యామ్ పై నుంచి ఈ సీన్ ను చూసి.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. అయితే వరద సమయంలో కొట్టుకొచ్చే ఈ గుర్రపు డెక్కను వెంటనే తొలగించకపోతే.. వాటి ఆకులు కుళ్లిపోయి నీరు కలుషితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుర్రపుడెక్క విస్తరిస్తే.. జలాశయంలోని జలచరాలకు కూడా ఇబ్బందేనని వారు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపుడెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చిందని, అప్పట్లో వారం రోజుల సమయంలోనే దానిని తొలగించారని వారు గుర్తుచేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరణాత్మక సమాచారం ఇస్తున్న సమయంలో ప్రతిపక్షాలు ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు భారత విదేశాంగ మంత్రిని నమ్మకుండా వేరే దేశాన్ని నమ్ముతాయనే వాస్తవాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వారి (కాంగ్రెస్)…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సినిమా ఇండస్ట్రీలో ఒక్క మంచి హిట్‌తో ఫేమస్‌ అయి.. తర్వాత కనిపించకుండాపోయిన వాళ్లు కొందరున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ గాయత్రి జోషి ఒకరు. 2004లో వచ్చిన ‘స్వదేశ్‌’ సినిమాలో షారుక్ ఖాన్‌కు జోడీగా నటించింది. ఇదే ఆమె మొదటి సినిమా, ఇదే చివరిది కూడా. ఆ ఒక్క సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టిన గాయత్రి.. సినీ జీవితాన్ని వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఒక్క హిట్ మూవీతో ఫేమ్.. ఆపై గుడ్‌బై! ‘స్వదేశ్’ సినిమా…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బిఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు వెనక వైపు నుంచి కిటికీ ఇనుప చువ్వలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు ఎంత చోరీ జరిగింది అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకులోని సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. బ్యాంకులోని ఇనుప…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 28: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ప్రముఖ కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనపై హీరో దర్శన్ అభిమానులు బూతులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర సందేశాలు పంపుతున్నారు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వీటిని బహిర్గతం చేసిన రమ్య దర్శన్ అభిమానులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి రమ్యకు మద్దతుగా నిలిచింది. అశ్లీల సందేశాలు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్…

Read More