ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్‌ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్‌ ఉంది. ఈ ప్రాంతంలో గత 55 ఏళ్లుగా ఈ వ్యాపారం నిర్వహించబడుతుంది. ఇక్కడ చిరిగిన, కొంతమేర కాలిపోయిన కరెన్సీ నోట్లను జనాల నుంచి సేకరించి వాటిని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవడం చేస్తుంటారు ఈ షాపు నిర్వాహకులు. ఇక్కడి నోట్ల హాస్పిటల్‌లో మనం ఇచ్చే నోట్లను, అవి పాడైన తీరు, అది ఎతం శాతం చిరిగిందే అనే దాన్ని పరిగణలోకి తీసుకొని…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్‌పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్‌ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్‌ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్‌ చేసిన కారు అశోక్…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. అభిమానులతో పాటు సినీప్రేక్షకులూ ఆసక్తిగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎగబడ్డారు. అయితే.. రిలీజ్ అయ్యి మూడురోజుల్లా కాకముందే ఈ సినిమా పైరేటెడ్ వెర్షన్ కొన్ని వెబ్‌సైట్లలో కనిపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్‌ అలియాస్‌ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్‌మనీ గ్యాంగ్‌. వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్‌మనీ…

Read More
ఆంధ్రప్రదేశ్

Andhra: ఏపీలో మళ్లీ ‘కాల్’నాగుల బుసలు

ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్‌ అలియాస్‌ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్‌మనీ గ్యాంగ్‌. వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్‌మనీ…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల కోసం ఎదురు చూసి చూసి ఇక చేసేదిలేక తాము నమ్ముకున్న జాకరమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వింత ఆచారాన్ని పాటించారు రైతులు.. సాలూరు మండలం కూర్మరాజు పేటలో జరిగిన ఈ వింత ఆచారంలో గ్రామస్తులతో పాటు పలువురు పక్క గ్రామాల వారు సైతం పాల్గొని అమలు చేశారు. కూర్మరాజుపేటలో జాకరమ్మ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు.. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువై ఉంది ఈ తల్లి. అమ్మవారిని కొలిచి…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా వింత ఆచారాలకు వింత పద్ధతులకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే, కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో, మూఢనమ్మకం అనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్లు పాటించే ఆచారం అలాంటిదే. పిల్లలతో సహా కొందరు పెద్దవాళ్లు నేలపై…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,588 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 3,406 కానిస్టేబుల్‌(ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు పురుష అభ్యర్ధులకు, 182 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్‌) పోస్టులు మహిళా అభ్యర్ధులకు కేటాయించారు. పదో తరగతి…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కేంద్ర ఆర్ధిక శాఖ పరిధిలోని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO)లో.. ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 230 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 29, 2025 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌/…

Read More