ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అందుకోసం డైరెక్ట్‌గానో.. లేక ఇండైరెక్ట్‌గానో ఏవేవో ప్లాన్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పుడు ‘పరదా’ మూవీ మేకర్స్‌ కూడా ఇదే చేశారు. పవన్‌ క్రేజ్‌ను వాడేందుకు హరి హర వీరమల్లు థియేటర్స్‌లో కాస్త డిఫరెంట్‌గా ప్రత్యక్షమయ్యారు. ఎస్! ప్రవీణ్ కండ్రేకుల డైరెక్షన్లో అనుపమ లీడ్‌ రోల్లో తెరకెక్కిన సినిమా ‘పరదా’. ఈ సినిమా ఆగస్ట్ 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ పై క్రేజ్‌ అండ్ బజ్‌ను పెంచేందుకు ఈ…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఈ షోకు బ్యాక్‌ బోన్‌ గా ఉన్న .. స్టార్‌ హోస్ట్ సల్మాన్‌కే బిగ్ ఝలక్ ఇచ్చారట. బిగ్ బ్రదర్‌ అనే డచ్‌ రియాల్టీకి కాపీగా.. 2006లో బిగ్ బాస్ రియాల్టీ షో హిందీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడో సీజన్‌ను అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత నాలుగో సీజన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ ఈ షోను తన భుజాలపై వేసుకుని తన క్రేజ్‌తో …..

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అంతేకాదు ఫిష్ వెంకట్‌ కుటుంబ సభ్యులతో ఆయన స్వయంగా మాట్లాడి ఓదార్చారట. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారట. సోను సూద్ చేసిన ఈ పనితో ఇప్పుడీయన పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సోను సూద్ సేవా గుణం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ? ‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్‌’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్‌ అంటే..!…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

కానీ ఇప్పుడు, రీసెంట్‌ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ చూశాక మాత్రం… అదీ తెలుగోడి దెబ్బ.. అంటున్నారు. పెర్ఫార్మెన్స్‌లో మనోడిని కొట్టేవాడు లేడంటూ… కాస్త గట్టిగా చెబుతున్నారు. ఎస్ ! హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా… అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వార్ 2. అటు నార్త్‌లోనూ ఇటు సౌత్‌ లోనూ ఎన్నో అంచనాలున్న ఈసినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సమంత- రాజ్‌కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి టాపిక్ చర్చనీయాంశం అయింది. మరోవైపు సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు. సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజ్ వెళ్తున్న ఫోటో నెట్టింట పెద్ద దుమారమే రేపింది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే చర్చ నెట్టింట పుట్టించేసింది. అది ఇప్పటికీ కంటిన్యూవస్‌గా రన్ అవుతూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే మరో సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తెలుగు టూ స్టేట్స్‌లో తిరుగులేని స్టార్‌ డమ్‌తో.. వెలిగిపోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇక్కడ చేసే ఒక్కో సినిమాకు రికార్డ్‌ లెవల్లో రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇక ట్రిపుల్‌ ఆర్‌తో పాన్ ఇండియా లెవల్‌కు రీచ్‌ అయ్యాక.. వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకునే రేంజ్‌కు ఎదిగిపోయాడు. తన ప్రీవియస్ ఫిల్మ్ దేవర సినిమాకు కూడా తారక్‌ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని రిపోర్ట్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోయే డ్రాగన్ సినిమాకు కూడా తారక్‌ వంద కోట్ల రూపాయలను…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అయితే ఇప్పుడు ఈ ఆకాశ సౌధాన్ని అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. అందుకే పలువురు కోటీశ్వరులు, వ్యాపార వేత్తలు, సినిమా సెలబ్రిటీలు కోట్లు కుమ్మరించి ఇక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో సాగరకన్యగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న శిల్పాశెట్టి కూడా బుర్జ్‌ ఖలీఫాలో ఓ లగ్జరీ ప్లాట్‌ సొంతం చేసుకుందని బీటౌన్‌లో టాక్. బుర్జ్‌ ఖలీఫాలో.. మన దేశానికి చెందిన సినీ ప్రముఖలు చాలా మందే ఫ్లాట్స్‌ కొనుగోలు చేశారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

జల్‌ పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి.. ఆయనతో కలిసి రకరకాల వంటకాలను ఆస్వాదించారు. దాంతో పాటే ఆయనకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. తనకు పప్పు ఇష్టమని.. అది కూడా మంచు వారి పప్పు ఇష్టమంటూ చెప్పారు. పప్పు అందరూ చేస్తారని.. కానీ తన ఇంట్లో లాంటి పప్పు టేస్ట్ ఎక్కడా దొరకదని.. అందుకే తన ఇంటి పేరునే తన పప్పుకు పెట్టా అంటూ చెప్పారు. అంతేకాదు మా…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అటు నార్త్‌లోనూ ఇటు సౌత్‌ లోనూ ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే ట్రైలర్ రిలీజ్‌ అయింది. ఆ ట్రైలరే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో హాట్‌ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈ మూవీలో వీరిద్దరి రెమ్యునరేషన్ పై బీటౌన్‌లో ఓ టాక్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్‌ టూ ఆ టాక్‌……

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఇటీవల తన అభిమాని ఒకరు అనారోగ్యానికి గురైతే.. బాలయ్య చొరవ తీసుకుని మరీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి స్వామి అనే వ్యక్తి.. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. ఇటీవల కాలంలో బద్రి స్వామి అనారోగ్యానికి గురయ్యాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునేందుకు అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తన అభిమాని బద్రి స్వామికి చికిత్స అందించేందుకు భరోసా ఇచ్చారు….

Read More