తాజా వార్తలు

తాజా వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరణాత్మక సమాచారం ఇస్తున్న సమయంలో ప్రతిపక్షాలు ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు భారత విదేశాంగ మంత్రిని నమ్మకుండా వేరే దేశాన్ని నమ్ముతాయనే వాస్తవాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వారి (కాంగ్రెస్)…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్యకాలంలో చాలామంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సరిగ్గా ఆ కోవకు చెందిన నటి ఈమె కూడా. 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆపై సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేసరికి.. ప్రెగ్నెన్సీ వార్తలతో సెన్సేషన్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఐటీ రంగంలో కోతలు మొదలయ్యాయి. తాజాగా దిగ్గజ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ తన కంపెనీ నుంచి దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు వెల్లడించింది. అయితే.. ఐటీ రంగంలో ప్రస్తుత ఉద్యోగాల కోతకు పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం అందరికీ తెలిసిందే.. అదే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. దీంతో పాటు అధిక సప్లయ్‌ కూడా మరో కారణంగా నిలుస్తోంది. నేడు ఐటీ పరిశ్రమ…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మనలో చాలా మందికి కాఫీ అంటే ఇష్టం.. టీ తరువాత ఎక్కువ మంది తీసుకునేది కాఫీనే. అయితే, కాఫీలో కాస్త నెయ్యి కలిపితే ఏమౌతుందో మీకు తెలుసా..? ఇటీవలి కాలంలో ఈ నెయ్యి కాఫీ బాగా పాపులర్‌గా మారింది. ఆరోగ్య ప్రయోజనాల రిత్యా చాలా మంది నెయ్యి కాఫీని అలవాటుగా చేసుకుంటున్నారు. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం,…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మధుమేహం.. దీనిన డయాబెటిస్‌, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా నేడు పిల్లల నుంచి పెద్దల దాకా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదని నిపుణులు…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

సాధారణంగా మనలో చాలా మంది కొన్ని అవసరాల మేరకు ప్రభుత్వ అధికారుల నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, పెంపుడు జంతువులకు కూడా ఇలాంటి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండటం మీరెప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? ఏంటి షాక్‌ అవుతున్నారా..? బీహార్‌లోని అలాంటిదే షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై 24న బీహార్‌లో ఒక కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేయబడింది. ఈ విచిత్ర సంఘటనతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

చేతిలో స్మార్ట్‌ ఉంటే చాలు రీల్స్, ఫోట్స్‌, సెల్ఫీలంటూ చాలా మంది హంగామా చేస్తుంటారు. సమయం, సందర్బం ఏదైనా సరే వెంటనే ఒక సెల్ఫీ క్లిక్‌ మనిపించాల్సిందే. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగోట్టుకున్న సంఘటన అనేకం వార్తల్లో విన్నాం, చూశాం. తాజాగా అలాంటి విషాద సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో ఒక కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ ధన్‌బాద్ సమీపంలోని భటిండా జలపాతం…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి….

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

పిల్లలు అనుకోకుండా మట్టిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు నేల రకం, దాని కాలుష్య స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. మట్టి తినడం పిల్లల జీర్ణవ్యవస్థ నాశనం అవుతుంది. పిల్లలు ప్రమాదవశాత్తు మట్టిని తిన్నప్పుడు, మొదటగా వారి శరీరం ఆ పదార్థాన్ని నిర్వహించడానికి ప్రయత్నించవచ్చు. ఫలితంగా, అది కడుపులో స్వల్ప వాంతులు లేదా వికారం వంటి స్వల్ప అవాంతరాలను కలిగిస్తుంది. శరీరంలోకి తీసుకున్న మట్టిని శుభ్రపరిచే ప్రయత్నంలో శరీర రోగనిరోధక వ్యవస్థ వాంతులు లేదా విరేచనాలను రేకెత్తిస్తుంది….

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పడం కష్టం.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. హీరోయిన్స్ గా రాణించాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఎన్నో ఆశలతో  అడుగు పెడుతూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతంమంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. ఆఫర్స్ రాక కొంతమంది సినిమాలకు దూరంగా ఉంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్తుంటారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?…

Read More