తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్, జులై 28: హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు….

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 28: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు….

Read More
తెలంగాణ

తెలంగాణ

ఒకప్పుడు ఇళ్లలో చొరబడి బంగారం, నగదు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు.  కానీ సీసీ కెమెరాలు, పోలీసు పహరాలు, టెక్నాలజీ కారణంగా వారు ఈజీగా దొరికిపోతున్నారు. దీంతో దొంగలు సైతం ఒరిజినల్ ఐడియాలో వెతుకుతున్నారు. పశువులను లక్ష్యంగా ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి.  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామం రోడ్డుపై ఓ వినూత్న దొంగతన యత్నం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆవులను మేస్తున్న ఓ రైతు వాటిని అక్కడే కట్టి కొద్దిసేపటికి పక్కకి వెళ్లాడు. అదే సమయంలో…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 28: తెలంగాణలో పీజీ ఈసెట్‌ (PGECET), లాసెట్‌ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. అనంతరం ఆగస్టు 11, 12 తేదీల్లో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 16న సీట్ల కేటాయింపు చేపడతారు. ఆగస్టు 18 నుంచి 21 వరకు…

Read More
తెలంగాణ

తెలంగాణ

ఇంట్లో శునకాన్ని పెంచుకోవడం మీకు ఇష్టమా.. ఖరీదైన విదేశీ బ్రీడ్‌ను కొనే స్థోమత లేదా..అయితే మీలాంటి వారి కోసమే ‘తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ ఉంది. దీని నిర్వాహకులు కుక్కలను దత్తత ఇస్తున్నారు. ఈ సంస్థను విజయలక్ష్మి అనే మహిళ స్థాపించారు. 50 మంది వాలంటీర్లు ఈ తెలంగాణ పెట్ అడాప్షన్‌లో పని చేస్తున్నారు. ఈ సంస్థలో నమోదైన వాలంటీర్లు తీసుకువచ్చే కుక్కలను మాత్రమే ఇక్కడ దత్తత ఇస్తారు. ఇతరులు రెస్క్యూ చేసిన వాటిని పరీక్షలు చేసి…

Read More
తెలంగాణ

తెలంగాణ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఒక భారీ కొండచిలువ హల్చల్‌ చేసింది. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ సమీపంలో బారికొండ చిలువ ప్రత్యక్షమైంది. అది సుమారు 8 ఫీట్ల కంటే ఎక్కువ పొడువుగా ఉంది. అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానిక జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో అక్కడి…

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పింఛన్లపై ఫోకస్ పెట్టింది. వృద్ధులు, అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇకపై పింఛన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 29నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దారుల ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకోసం సెర్చ్ సంస్థ, డీఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు…

Read More
తెలంగాణ

తెలంగాణ

పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరోసారి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. హైదరాబాద్‌లోని బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్‌ చేశారు పోలీసులు. 934 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్‌ టీమ్‌. DCM వాహనంలో పండ్ల బాక్స్‌ల మధ్యలో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌…

Read More
తెలంగాణ

తెలంగాణ

ఆటలాడితే, ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్‌గా షటిల్‌ ఆడుతున్నా.. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్‌, మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నాగోల్‌లో ఈ జరగరాని ఘోరం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఎలక్ట్రానిక్‌ కార్‌ షోరూమ్‌లో రాకేష్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి రోజూ షటిల్‌ ఆడే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం, హైదరాబాదులోని నాగోల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడుతుండగా,…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 27: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2025 వరకు పొడిగించింది. అప్లికేషన్‌ ఫీజును ఆగస్టు 9వ తేదీ…

Read More