తెలంగాణ

తెలంగాణ

“ఇదేం జీవితం.. ఎటు చూసినా అవినీతి, కాలుష్యం..” అని సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. “ఇక జీవించాలనే ఆసక్తి లేదు.. ఎక్కడ చూసినా కరప్షన్, ఎటు తిప్పినా పొల్యూషన్.. అమ్మ నాన్న నన్ను క్షమించండి” అంటూ ఓ 26ఏళ్ల యువకుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా మొరంపూడికి చెందిన వేణుగోపాల్, తన అన్న దిలీప్…

Read More
తెలంగాణ

తెలంగాణ

వివాహ బంధానికి రోజురోజుకు బీటలు వారుతున్నాయి. మద పిచ్చితో మాతృత్వానికి మచ్చ తెస్తున్నారు కొందరు. ఇంత ఘాటైన పదం వాడినందుకు క్షమించండి.. కానీ పరిస్థితులు అలానే దిగజారిపోతున్నాయి. రోజుకో వరస్ట్ వార్త వినాల్సి వస్తుంది. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా నల్గొండ బస్‌స్టాండ్‌లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో…..

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఎంపీడీవో పోస్టులు మంజూరు కాలేదు. ఈ పోస్టులన్నింటినీ గ్రూపు 1 ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే కేసుల నేపథ్యంలో ఈ పోస్టుల…

Read More
తెలంగాణ

తెలంగాణ

ఉద్యోగం కోసమని దుబాయ్‌ వెళ్లిన ఒక యువతి ఎయిర్‌పోర్టులో డ్రగ్స్‌తో పట్టుబడింది. దీంతో అమెను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని కిషన్‌బాగ్‌కు చెందిన అమీనా బేగం విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఈ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కొంది. పాతబస్తీకి చెందిన కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు దుబాయ్‌లో మంచి ఉద్యోగం కల్పిస్తామని అమినాకు ఆశ చూపించి దుబాయ్‌ తీసుకెళ్లారు. అయితే దుబాయ్ విమానాశ్రయంలో ఆమెను అధికారులు తనిఖీలు చేసి, ఆమె దుస్తుల్లో డ్రగ్స్‌ను…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 27: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. స్థానిక, స్థానికేతర అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వినతులు వెళ్లువెత్తడంతో వర్సిటీ రిజిస్ట్రేషన్‌ తుది గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన…

Read More
తెలంగాణ

తెలంగాణ

ఆ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. పశువులను బటయకు తీసుకెళ్లి మేపాలంటే భయపడి వాటిని ఇంటి వద్దనే కట్టేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీళ్లు ఇంతలా భయపడుతుంది చిరుత పులల సంచారంతో.. గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత పులుల సంచారం హడలెత్తిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టలో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా తాజాగా కోయిలకొండ మండలం కొత్లాబాద్ శివారులో గొర్రెల మంద, మనుషులపై…

Read More
తెలంగాణ

తెలంగాణ

గంజాయి తరలించే వారు ప్రతిసారీ ఒక్కో తరహాలో ప్లాన్​ చేస్తున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా ఎవరికీ అనుమానం రాకుండా అక్రమంగా సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఒక ముఠాను మెదక్​ ఎన్‌ఫోర్స్‌‌మెంట్​, సంగారెడ్డి జిల్లా టాస్క్​ ఫోర్స్​ అధికారులు పట్టుకున్నారు. మెదక్​ డిప్యూటీ కమిషనర్​ హరికృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది కంకోల్​ టోల్​ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు అటుగా వచ్చిన ఓ ఆటోలో తనిఖీ చేయగా.. లోపల సీటు వెనకాల…

Read More
తెలంగాణ

తెలంగాణ

నవ్విపోదురుగాక.. నాకేమి సిగ్గు అన్న తీరుగా ఉంది ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారుల వ్యవహారం. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు రెండేళ్లకే కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. వందేళ్లు ఉండాల్సినవి.. ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంద్రాలు పడి శిథిలావస్థకు చేరుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇటేవలి కట్టిన కొత్త బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉంది. మహబూబ్‌నగర్‌ – తాండూరు అంతర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నది పై రూ. 16 కోట్ల 80…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 27: జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్‌ చేసిన తప్పిదం ఏకంగా 138 విద్యార్ధులు సెకండ్ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిలయ్యారు. మూడు కాలేజీలకు చెందిన ఈ విద్యార్థులంతా ఒకటే సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. చిరవకు ఓ విద్యార్థి ద్వారా అసలు సంగతి తెలుసుకుని నాలుక కరచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగో ఏడాది రెండో…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బోనం సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణతో బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన పీవీ సింధుకు మేళతాళాలతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు….

Read More