బిజినెస్

బిజినెస్

మీరు రైల్వే వెబ్‌సైట్ లేదా IRCTC యాప్ నుండి రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ఇటీవల భారతీయ రైల్వేలు IRCTC 2.5 కోట్లకు పైగా వినియోగదారు ఖాతాలను బ్లాక్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ సమాచారాన్ని పార్లమెంటులో అందించింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో అవకతవకలు, ఏజెంట్ల దుర్వినియోగాన్ని నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకు అంత పెద్ద ఎత్తున ఖాతాలను డీయాక్టివేట్ చేశారు? ప్రభుత్వం…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అనసూయ భరద్వాజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక…

Read More
హెల్త్‌

హెల్త్‌

మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యమని.. దీంతో అనేక సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. గుండె జబ్బులు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. శక్తిని పెంచి బరువును నియంత్రణలో సహాయపడుతుంది.. ఇదంతా ఓకే.. కానీ.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.. అన్ని రకాల ఆరోగ్య వెబ్‌సైట్‌లు,…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

పిల్లలు అనుకోకుండా మట్టిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు నేల రకం, దాని కాలుష్య స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. మట్టి తినడం పిల్లల జీర్ణవ్యవస్థ నాశనం అవుతుంది. పిల్లలు ప్రమాదవశాత్తు మట్టిని తిన్నప్పుడు, మొదటగా వారి శరీరం ఆ పదార్థాన్ని నిర్వహించడానికి ప్రయత్నించవచ్చు. ఫలితంగా, అది కడుపులో స్వల్ప వాంతులు లేదా వికారం వంటి స్వల్ప అవాంతరాలను కలిగిస్తుంది. శరీరంలోకి తీసుకున్న మట్టిని శుభ్రపరిచే ప్రయత్నంలో శరీర రోగనిరోధక వ్యవస్థ వాంతులు లేదా విరేచనాలను రేకెత్తిస్తుంది….

Read More
బిజినెస్

బిజినెస్

మారుతీ ఎర్టిగా, రూ. 9.12 లక్షలు – 13.41 లక్షలు: ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 103 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని డోర్స్‌ వెడల్పుగా ఉంటాయి. దీని వలన లోపలికి, బయటికి వెళ్లడం సులభం అవుతుంది. ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మధ్య సీట్లను వెనుకకు జారవచ్చు. మధ్యలో ఉన్న పెద్ద కిటికీ ఉంటుంది. చివరి సీటులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ AC వెంట్లు, ప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'కింగ్‌డమ్' ట్రైలర్ జూలై 27న విడుదలైంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. నటీనటుల లుక్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. 'కింగ్‌డమ్' జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇతర భాషలలో కూడా విడుదలవుతోంది. హిందీలో  'సామ్రాజ్య' అనే పేరుతో విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే, విజయ్ జైలు సన్నివేశం అద్భుతంగా ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు…

Read More
హెల్త్‌

హెల్త్‌

కొన్నిసార్లు, వేరుశెనగ, దుమ్ము లేదా పుప్పొడి వంటి హానిచేయని వస్తువులు కూడా తుమ్ము లేదా దగ్గు రావడానికి ప్రేరేపిస్తాయి. ఈ అతిగా స్పందించడాన్ని నిరోధించడంలో, అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో యాంటిహిస్టామైన్‌లు సహాయపడతాయి. డైఫెన్‌హైడ్రామైన్‌తో కూడిన  దగ్గు మందులు కూడా మిమ్మల్ని మగతగా మారుస్తాయి. ఈ భావన దాదాపుగా ‘నాక్ అవుట్’ లాంటిదని, ఇది మొత్తం మెదడు పనితీరును తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. ఇది మీ నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలిక హ్యాంగోవర్ ప్రభావనికి కారణం అవుతుంది.  Source…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో…

Read More
బిజినెస్

బిజినెస్

Post Office RD Scheme: మీ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయాలనుకుంటున్నారా? మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, మంచి రాబడిని కూడా పొందాలని కోరుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం మీకు ఒక అద్భుతమైన అవకాశం. రోజుకు కేవలం రూ. 333 ఆదా చేయడం ద్వారా 10 సంవత్సరాలలో ఏకంగా రూ. 17 లక్షలకు పైగా సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. RD పథకం అంటే ఏమిటి? పోస్ట్ ఆఫీస్ రికరింగ్…

Read More