తాజా వార్తలు

తాజా వార్తలు

ఐటీ రంగంలో కోతలు మొదలయ్యాయి. తాజాగా దిగ్గజ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ తన కంపెనీ నుంచి దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు వెల్లడించింది. అయితే.. ఐటీ రంగంలో ప్రస్తుత ఉద్యోగాల కోతకు పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం అందరికీ తెలిసిందే.. అదే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. దీంతో పాటు అధిక సప్లయ్‌ కూడా మరో కారణంగా నిలుస్తోంది. నేడు ఐటీ పరిశ్రమ…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది. పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, జ్వరం లేదా కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో వారి రోగనిరోధక శక్తిని బలోపేతానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాల్యంలో తల్లి పాలు తాగకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా రోగనిరోధక శక్తి బలహీనపడటానికి కారణం కావచ్చు. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండడానికి, మందులకు బదులు, మొదట…

Read More
హెల్త్‌

హెల్త్‌

పుట్టిన వారు గిట్టక మానరు.. అనేది ఎంత సహజమో.. పుట్టిన వారంతా వృద్ధాప్యం చెందుతారనేది అంతే సహజం. ఈ వృద్ధాప్య ప్రక్రియను ఎవరూ ఆపలేరు. కానీ ఆహారం, జీవనశైలి కారణంగా కొంతమంది త్వరగా పెద్దవారిగా కనిపిస్తారు. 35 ఏళ్లకే వారు 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులో, వారి ముఖాలు ముడతలు పడి, మధ్య వయస్కులైన మహిళలలా కనిపిస్తారు. ఇదంతా మహిళల రోజువారి అలవాట్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి మహిళలు వృద్ధులుగా…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఈ షోకు బ్యాక్‌ బోన్‌ గా ఉన్న .. స్టార్‌ హోస్ట్ సల్మాన్‌కే బిగ్ ఝలక్ ఇచ్చారట. బిగ్ బ్రదర్‌ అనే డచ్‌ రియాల్టీకి కాపీగా.. 2006లో బిగ్ బాస్ రియాల్టీ షో హిందీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడో సీజన్‌ను అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత నాలుగో సీజన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ ఈ షోను తన భుజాలపై వేసుకుని తన క్రేజ్‌తో …..

Read More
తెలంగాణ

తెలంగాణ

ఇంట్లో శునకాన్ని పెంచుకోవడం మీకు ఇష్టమా.. ఖరీదైన విదేశీ బ్రీడ్‌ను కొనే స్థోమత లేదా..అయితే మీలాంటి వారి కోసమే ‘తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ ఉంది. దీని నిర్వాహకులు కుక్కలను దత్తత ఇస్తున్నారు. ఈ సంస్థను విజయలక్ష్మి అనే మహిళ స్థాపించారు. 50 మంది వాలంటీర్లు ఈ తెలంగాణ పెట్ అడాప్షన్‌లో పని చేస్తున్నారు. ఈ సంస్థలో నమోదైన వాలంటీర్లు తీసుకువచ్చే కుక్కలను మాత్రమే ఇక్కడ దత్తత ఇస్తారు. ఇతరులు రెస్క్యూ చేసిన వాటిని పరీక్షలు చేసి…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అటు నార్త్‌లోనూ ఇటు సౌత్‌ లోనూ ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే ట్రైలర్ రిలీజ్‌ అయింది. ఆ ట్రైలరే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో హాట్‌ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈ మూవీలో వీరిద్దరి రెమ్యునరేషన్ పై బీటౌన్‌లో ఓ టాక్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్‌ టూ ఆ టాక్‌……

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌, జులై 27: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2025 వరకు పొడిగించింది. అప్లికేషన్‌ ఫీజును ఆగస్టు 9వ తేదీ…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా వింత ఆచారాలకు వింత పద్ధతులకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే, కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో, మూఢనమ్మకం అనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్లు పాటించే ఆచారం అలాంటిదే. పిల్లలతో సహా కొందరు పెద్దవాళ్లు నేలపై…

Read More
బిజినెస్

బిజినెస్

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌) ద్వారా డైలీ కోట్లాది రూపాయల లావాదేవిలు జరుగుతున్నాయి.. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్లు చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.. అయితే.. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్‌కు ఆర్బీఐ ఎటువంటి ఛార్జీలు విధించడం లేదు. గతంలో యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు వేస్తారని ప్రచారం జరిగినా.. అటువంటిది ఏమి లేదని కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. ఈ తరుణంలోనే.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ పేమెంట్స్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం సింగపూర్‌ చేరుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఐదు రోజుల సింగపూర్‌ పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్రబాబు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్‌, నారాయణ, టీజీ భరత్‌తో పాటు పలువురు అధికారులున్నారు. ఈ ఉదయం సింగపూర్‌లో ఇండియన్ హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. పలువురు ప్రారిశ్రామిక వేత్తలతో పాటు ప్రవాసాంధ్రులతో సమావేశం అవుతారు. ఈ రాత్రికి ఇండియన్ హైకమిషనర్ ఇచ్చే ఆతిథ్య…

Read More