తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు.. కాకులుదూరని కారడివిలో చిక్కుకొని వర్షంలో దిక్కు తోచని స్థితిలో హాహాకారాలు చేశారు.. ఆరు గంటలకు పైగా అడివిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు.. చివరకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు.. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించినా అధికారుల కళ్ళుగప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పుకొని తెచ్చుకున్నారు. చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు….

Read More
బిజినెస్

బిజినెస్

మీకు పోస్టాఫీసు (IPPB)లో ఖాతా ఉంటే మీకు ఇది ఉపయోగకరమైన వార్త. ఇక్కడ మీరు బ్యాంకింగ్ సేవలే కాకుండా రూ.10 లక్షల వరకు ప్రమాద బీమాను కూడా పొందవచ్చు. అది కూడా చాలా తక్కువ వాయిదాలలో ఈ సౌకర్యాన్ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( IPPB ), టాటా ఇన్సూరెన్స్ (టాటా AIG) సహకారంతో ప్రారంభించింది. దీనిని టాటా ఏఐజీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అని పిలుస్తారు. ఈ పథకాన్ని ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఓ సినిమా. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, గ్లామర్ సాంగ్స్ లేకపోయినా థియేటర్లలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా..? అదే మహావతార్ నరసింహ. 2025 జూలై 25న విడుదలైన యానిమేటెడ్ సినిమా ఇది. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను శిల్పా ధావన్,…

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌లోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి స్పెర్మ్‌తో సంతానం చేయగా.. డీఎన్‌ఏ టెస్ట్‌లో వైద్యురాలి నిర్వాకం బయటపడింది.. సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్‌ సెంటర్‌పై నాలుగోసారి కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని గంటలకొద్ది ప్రశ్నించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సోదాలు నిర్వహించిన అనంతరం.. డా.నమృతను పోలీసులు అరెస్ట్ చేశారు.. కీలక ఫైళ్లను సైతం పోలీసులు స్వాధీనం…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

గత వారం థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది కేవలం ఒక వారంలోనే ఈ చిత్రం రూ. 165.46 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో కొందరు థియేటర్‌లో ఏడుస్తున్నట్లు కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇంతలో ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇందుకు…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ఓ హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న భామ ఎవరో గుర్తుపట్టారా..? అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తమిళంలో అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ సొంతం…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేశామన్నారు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. రహదారుల భద్రతపై రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. మహిళ ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. రెండు వేల ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు చర్యలు…

Read More
బిజినెస్

బిజినెస్

August New Rules: ఆగస్టు 1, 2025 నుండి సామాన్యుల ఆర్థిక విషయాలకు సంబంధించిన అనేక నియమాలు మారబోతున్నాయి. క్రెడిట్ కార్డ్, LPG, UPI, CNG, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఈ మార్పులు మీ నెలవారీ ఖర్చులను పెంచుతాయి. మీరు మీ ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే ఈ నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. ఏ ప్రధాన మార్పులు అమలు అవుతున్నాయో తెలుసుకోండి. Source link

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలోకి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ అడియన్స్ ఎక్కువగా ఇష్టపడే జానర్స్ లో హారర్ ప్రధానం. అందుకే తెలుగుతోపాటు ఇతర భాషలలో విడుదలైన హారర్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు.ఈ జానర్ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. తాజాగా రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది….

Read More
తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్‌లో ఫైనాన్షియర్‌ సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా పై మోకిలా పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. ఫరీద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫరీద్ అనే వ్యక్తి సునీల్ కుమార్ అహుజా దగ్గర రూ. 17 కోట్లు లోన్ తీసుకున్నాడు. లోన్ ఇచ్చేటపుడు ఫరీద్ నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ పత్రాలు సెక్యూరిటీ గా తీసుకున్నాడు సునీల్ అహుజా. మోకిలా, శంకర్ పల్లిలో ఖరీదైన…

Read More